- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పవన్కు ఈసీ నోటీసులు జారీ చేసిందని వార్తలు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే దీనిపై తాజాగా.. ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అంతేగాకుండా పవన్ కళ్యాణ్పై తమకు ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని అన్నారు.
Next Story