ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వాలకు నోటీసులు

by  |
ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వాలకు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్ కు సంబంధించి ఆధారాలు ఉంటే అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా ఈ పిటిషన్ ను ఎందుకు విచారించొద్దో చెప్పాలని ప్రభుత్వం తరఫు లాయర్ ను ప్రశ్నించింది. ఈ అంశంపై ఎల్లుండిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లు, కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed