మేం వెళ్తామని వీళ్లంటున్నరు.. వెళ్లొద్దని వాళ్లంటున్నరు

by  |
మేం వెళ్తామని వీళ్లంటున్నరు.. వెళ్లొద్దని వాళ్లంటున్నరు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజావేదికను కూల్చి నేటికి ఏడాది గడుస్తున్నందున టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లి నిరసనలు తెలియజేయాలని ప్రయత్నించారు. అయితే అక్కడ వారిని పోలీసులు అనుమతించలేదు. ఎలాంటి అనుమతులు లేవని అడ్డుకున్నారు. అన్ని దారుల్లో బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అనుమతించడంలేదు. దీంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Next Story

Most Viewed