- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఎవరిని, ఏ చోటుని వదలడం లేదు. తాజాగా ఎవరెస్టు పర్వతంపై మొదటిసారి ఓ కరోనా కేసు వెలుగు చూసింది. నార్వేకు చెందిన ఎర్లెండ్నెస్అనే పర్వతారోహకుడికి ఎవరెస్ట్ బేస్క్యాంపులో కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. పాజిటివ్గా తేలిని వెంటనే అతడిని హెలికాప్టర్ ద్వారా ఖాట్మాండ్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎవరెస్టు పర్వతంపై కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూడటం ఇదే తొలిసారి. ఎర్లెండ్నెస్కు కరోనా సోకిన నేపథ్యంలో.. తక్షణమే బేస్ క్యాంపులోని మిగతా వారికి పరీక్షలు చేయనున్నట్టు సమాచారం.
Next Story