- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
యంగూన్: మయన్మార్లో హింసా కాండ కొనసాగుతోంది. దేశంలో సైనిక తిరుగుబాటుతో మొదలైన హింసలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు మొదలైన నాటి నుంచి శుక్రవారం నాటికి దేశంలో సుమారు 740 మంది ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయినట్టు అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్(ఏఏపీపీ) వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు 3371 మందిని నిర్బంధించినట్టు తెలిపింది.
Next Story