భారత్ రాజశ్రీ అవార్డుకు.. తాండూరు వాసి ఎంపిక

by  |
భారత్ రాజశ్రీ అవార్డుకు.. తాండూరు వాసి ఎంపిక
X

దిశ, బెల్లంపల్లి: సేవారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బెల్లంపల్లి నియోజకవర్గ తాండూరు మండల వాసి, అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ కుమార్‌ ఎంపికయ్యారు. ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఆయనకు ఆదివారం అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని ఆన్లైన్ ద్వారా పంపించారు.

భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిస్వార్థ సేవ సేవ లక్ష్యంగా చేసుకొని సమాజ సేవ చేస్తున్న వారిని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా సంతోషం ఎంపికయ్యాడని మనం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చక్రవర్తి తెలిపారు. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులు అవార్డు పొందిన వ్యక్తిని ప్రత్యేకంగా అభినందించారు.


Next Story