- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా కొండపై నిర్మిస్తున్న స్వాగత తోరణం పనుల దృష్ట్యా పనులు తొందరగా జరుపుట గురించి కొండ పైకి వచ్చే భక్తుల వాహనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతారెడ్డి స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆమె పత్రికా ప్రకటనను విడుదల చేసింది. స్వాగత తోరణం పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలను కొండపైకి అనుమతించడంలేదని, భక్తులెవరూ తమ వాహనాలను కొండపైకి తీసుకురావొద్దని ఈవో పేర్కొన్నది.
- Tags
- EO Geetha Reddy
Next Story