- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మహిళలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తేలలేదని హెల్త్ డైరెక్టర్ డా.జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 5 రోజుల క్రితం వచ్చిన ఆమెకు ఎయిర్ పోర్టు లో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను టిమ్స్ ఆసుపత్రికి తరలించి శాంపిల్స్ను జినోమ్ సీక్వెన్స్కు పంపించారు. ఈ రోజు ఉదయం ఆమె శాంపిల్ లో కొత్త వేరియంట్ లేదని తేలింది. మరో 12 మంది రిపోర్ట్ లు సాయంత్రం వచ్చే అవకాశం ఉందని డీహెచ్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 12 ఎట్ రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్కు 900 మందికి పైగా రాగా.. ఎయిర్పోర్టులో నిర్వహించిన టెస్టుల్లో 13 మందికి కరోనా నిర్ధారణ అయింది.
- Tags
- britan
Next Story