- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో లో ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటిని మీడియా సంస్థలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలకు అందిస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వార్తా సంస్థల కార్యకలాపాలను నిషేధించింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మీడియా పాయింట్ వద్దకు ఎవరినీ అనుమతించకూడదని నిర్ణయించింది. ఉభయ సభల్లోనూ ప్రెస్ గ్యాలరీ వరకు మాత్రమే మీడియాకు అనుమతినిచ్చింది.
Next Story