- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను నిజామాబాద్ వాసులు సన్మానించారు. నగర పాలక సంస్థ పరిధి వినాయకనగర్లో 45వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి, పూలతో ఘనంగా సత్కరించారు. అలాగే, దన్ పాల్ సుర్యనారాయణ గుప్తా, శ్యాం ఏజెన్సీ సోమనిల సాయంతో బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, జవాన్లు దుర్గయ్య, శేఖర్లు, శ్రీనగర్ కాలని అద్యక్షులు అంకం లక్ష్మన్, తదితరులు పాల్గొన్నారు.
Tags: muncipal workers, honered, nizamabad, corporator akula hemalatha, corona, virus, sanitary inspector prashanth
Next Story