- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్: బోధన్ మండలంలోని సాలూర సహకార సంఘంలో ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన సందర్భంగా సొసైటీ సంఘం అవరణలో మొక్కలను నాటారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ శివకాంత్ పటేల్ మాట్లాడుతూ.. డీసీసీబీ చైర్మెన్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిలని కోరుతూ ఆయన సూచనల మేరకు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాలుర సహకార సంఘం ఆవరణంలో చెట్లు నాటడం జరిగిందన్నారు.
Next Story