- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వాయుగుండంగా బలహీన పడ్డ నివర్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై పడింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక తెలంగాణలో పలు చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిస్తున్నాయి. హైదరాబాద్లో అయితే, గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న చిరుజల్లులు ఇంకా తగ్గలేదు. మరోసారి భారీ వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏంటని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
Next Story