- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్కు మందు కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము వ్యాక్సిన్ కనిపెట్టామని రష్యా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే, దాని మీద ప్రపంచ దేశాలు, డబ్ల్యూహెచ్వో పలు అనుమానాలు వ్యక్తంచేస్తోంది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు జారీచేసింది.
ప్రపంచంలో ఎక్కడ వ్యాక్సిన్ వచ్చినా తమను సంప్రదించకుండా కొనుగోలు చేయొద్దని నీతి అయోగ్ ఆధ్వర్యంలోని కమిటీ సూచించింది. కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ను ఎంపిక చేస్తుందని.. అంతేకానీ, రాష్ట్రాలు తమ ఇష్టారీతిలో వ్యవహరించొద్దని ఆదేశించింది. వ్యాక్సిన్ లభ్యత, సరఫరా విధానం, దానిని చేరవేయడంలో తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ సాంకేతిక సలహా బృందం వివరాలను నీతి అయోగ్ అడిగి తెలుసుకుంది.
Next Story