- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
రాష్ట్రాలకు నిధుల మంజూరులో కోత విధించే యోచన కేంద్రానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే నిధులు కేటాయించామని మంత్రి స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రంగానికి చెల్లింపులపై పెండింగ్లో ఉన్న వివిధ నెలలకు సంబంధించిన బిల్లులను చెల్లంచామని మంత్రి తెలిపారు.
Next Story