- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి చాంద్రాయణగుట్టలోని గౌస్నగర్లో రెండు ఇళ్లు కూలిపోవడంతో 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎత్తైన ప్రదేశంపై ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
ఒకే ఇంట్లో ఐదుగురు మృతి చెందగా.. మరో ఇంట్లో నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలంలో ఫలక్నుమా ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు.
Next Story