- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రయాణిస్తే ఎన్నికల ప్రచారంగానే భావిస్తామన్నారు. ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు వినియోగించకూడదని.. చైర్మన్లతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా తీసుకొని వెళ్లకూడదని స్పష్టం చేశారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు నేమ్బోర్డ్స్ ఉండొద్దని ఏపీ సీఎస్కు పంపిన లేఖలో నిమ్మగడ్డ వెల్లడించారు.
Next Story