- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో పేలుళ్లకు భారీ స్కెచ్ గీసిన 9మంది ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది. ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించి ఐసిస్లో చేరేలా ప్రేరేపించిన 19మందిని 2015లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఐసిస్కు యువకులను రిక్రూట్ చేసిన ఉదంతంలో బెంగళూరు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో మీటింగ్లు పెట్టుకున్న ఐసిస్ సానుభూతి పరులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సిరియాలో ఉండే యూసఫ్ ఆల్ హింద్ అలియాస్ అజయ్ భాయ్ ఆదేశాలను అమలు చేయడమే సానుభూతి పరుల టార్గెట్. 2016-17మధ్య 17మందిపై చార్జ్ షీట్ నమోదు చేయగా నేరం రుజువైన 15మందికి ఈనెల 22న ఎన్ఐఏ స్పెషల్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
Next Story