- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలిక(17)ను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన లఖింపూర్ ఖేరిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాలో రావడంతో సుమోటోగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తిస్తాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
Next Story