యూపీలో దళిత బాలికపై అత్యాచారం

by  |
యూపీలో దళిత బాలికపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలిక(17)ను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన లఖింపూర్ ఖేరిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాలో రావడంతో సుమోటోగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తిస్తాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

Next Story

Most Viewed