- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. రైతులకు బేడీలు వేసిన ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదుపై 8 వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎన్ హెచ్ఆర్సీ ఆదేశించింది. కాగా రైతులకు బేడీలు వేయడంపై ఎన్ హెచ్ఆర్సీలో ముప్పాళ్ల సుబ్బారావు ఫిర్యాదు చేశారు. రైతులకు చట్ట విరుద్దంగా పోలీసులు బేడీలు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story