- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,హుజురాబాద్: కరోనా మహమ్మారితో పోరాడి మరో జర్నలిస్టు మృతిచెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన పెద్దంపేట శ్యామ్(వెలుగు రిపోర్టర్)కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిది. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేశారు. దాదాపు 15 రోజులు ఆస్పత్రిలో కరోనాతో పోరాడి శ్యామ్, పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన బంధువులు వెల్లడించారు. కాగా, శ్యామ్ అంత్యక్రియలు నేడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం తన స్వగ్రామం సైదాపూర్ గ్రామంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story