- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,188 మంది కరోనా బారిన పడగా.. 73 మంది మృతి చెందారు. ఇక 12,749 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 12,42,479 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మరణాల సంఖ్య 8,159కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసలు 1,86,695 ఉన్నాయి.
Next Story