- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం ఉదయం ఇబ్రహీం పట్నం వద్ద కృష్ణానదిలో దూకింది. అది గమనించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆమెను ప్రాణాలతో కాపాడారు. బాధితురాలు మంగళగిరికి చెందిన హేమలతగా గుర్తించారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సిఉంది.
Next Story