ఎంజీఎం ఆస్పత్రి వద్ద పసికందు లభ్యం

by  |
ఎంజీఎం ఆస్పత్రి వద్ద పసికందు లభ్యం
X

దిశ, వెబ్‎డెస్క్:
వరంగల్ జిల్లాలో దారణం చోటు చేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శిశువును గమనించిన వైద్యులు పసికందును ఆస్పత్రిలోకి తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో పసికందును నవజాత శిశు కేంద్రానికి తరలించారు.

Next Story