- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అంతర్గత విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టాడు. పంజాబ్ పీసీసీ నవజ్యోత్ సింగ్తో విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో అంతా అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతాడు అనుకున్నారు.. కానీ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెడుతా అని ప్రకటించాడు. రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అయితే ఇవాళ అమరీందర్ సింగ్ తన కొత్త పార్టీ పేరును “పంజాబ్ లోక్ కాంగ్రెస్” అని పేరు పెట్టారు. అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టడంతో పంజాబ్ లో రాజకీయాలు వేడెక్కాయి.
Next Story