- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మారిషస్ లో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని రేపు ప్రారంభం కానున్నది. ఈ భవనాన్ని ఆ దేశ ప్రధాని ప్రవింద్ తో పాటు భారత ప్రధాని మోడీ ప్రారంభిచనున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్నది. ఆ పార్లమెంటు భవనాన్ని భారత్ సాయంతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఆ దేశ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ తెలియజేసింది.
Next Story