రేపు నూతన పార్లమెంటు భవనం ప్రారంభం

by  |
రేపు నూతన పార్లమెంటు భవనం ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: మారిషస్ లో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని రేపు ప్రారంభం కానున్నది. ఈ భవనాన్ని ఆ దేశ ప్రధాని ప్రవింద్ తో పాటు భారత ప్రధాని మోడీ ప్రారంభిచనున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్నది. ఆ పార్లమెంటు భవనాన్ని భారత్ సాయంతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఆ దేశ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ తెలియజేసింది.

Next Story

Most Viewed