- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రివర్గం విస్తరణలో భాగంగా కొత్త చేర్పులతోపాటు పోర్ట్ఫోలియో, ఇతర మార్పులు జరుగుతున్నాయి. మొత్తంగా ఈ రోజు 43 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా బెర్త్ కన్ఫమ్ చేసుకున్నవారిలో బీజేపీ నేతలు నారాయణ్ రాణె, సర్బనందా సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ భట్, భూపేందర్ యాదవ్, శోభా కరండ్లజె, సునీతా దుగ్గల్, మీనాక్షి లేఖి, భారతి పవార్, శాంతాను ఠాకూర్, కపిల్ పాటిల్, మిత్రపక్షం జేడీయూ నుంచి ఆర్సీపీ సింగ్, ఎల్జేపీ నుంచి పశుపతి పరాస్, అప్నా దళ్ నుంచి అనుప్రియ పటేల్లున్నారు. వీరు మరికాసేపట్లో కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర సహాయ మంత్రులు జీ కిశన్ రెడ్డి, పర్షోత్తమ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్లకు ప్రమోషన్ వచ్చే అవకాశముందని సమాచారం. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న 43 మంది మంత్రుల జాబితా ఇలా ఉన్నది.
Next Story