- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గతరాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ అన్నారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయని తెలిపారు. దీంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగకుండా జీహెచ్ఎంసీలోని అన్ని శాఖల సిబ్బందిని అలర్ట్ చేశామని వెల్లడించారు. నగరంలో మొత్తం 19 రెస్క్యూ టీములు పనిచేస్తున్నాయని తెలిపారు. అంతేగాకుండా ఇంకా సిబ్బందిని పెంచే అవకాశం ఉందన్నారు.
Next Story