- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాబ్యూరో: నేరెడ్ మెట్లో ఓట్ల కౌంటింగ్ను నిలిపి వేశారు. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు.. మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందు వల్ల ఓటింగ్ నిలిపి వేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. డివిజన్ ఓట్ల విషయమై రిటర్నింగ్ అధికారి నివేదికను ఎస్ఈసీకి పంపించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఓట్ల లెక్కింపును నిలిపివేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ ప్రకటించింది.
Next Story