- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో దారణ ఘటన చోటుచేసుకుంది. భూ తగాదాల కారణంగా మేనత్త, మేనమామపై మేనల్లుడు మల్లేశ్ గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆ దంపతులిద్దరూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో ఉన్న రాజయ్యను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయలు కావడంతో రాజయ్య మార్గంమధ్యంలోనే మృతిచెందాడు. అనంతరం నిందితుడు మల్లేశ్ పోలీసులకు లొంగిపోయాడు. కాగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, వివరాలు సేకరిస్తున్నారు.
Next Story