- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన ప్రాణాలను సైతం లేక్క చేయకుండా అత్యంత భయంకరమైన సాహసం చేశాడు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్షం కారణంగా విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు ఆ కొమ్మను తొలగించడానికి ఓ వ్యక్తిని ఎటువంటి రక్షణ జాగ్రత్తలు తీసుకోకుండానే తీగలపైకి ఎక్కించారు. సదరు వ్యక్తి ఎంతో సాహసోపేతంగా ఆ కొమ్మను తొలగించినా.. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సేఫ్టీ కిట్ లేకుంండా తీగలపై ఎలా ఎక్కిస్తారని జిల్లా వాసులు మండిపడుతున్నారు. దీనిపై సంబంధిత శాఖ ఎలా స్పందిస్తదో వేచి చూడాలి.
Next Story