- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నార్కట్పల్లి: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా సీఐ, ఎస్ఐ సస్పెన్షన్కు గురయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మండలంలోని మునిపంపుల గ్రామంలో గతంలో జరిగిన అత్యాచారం కేసులో సరైన విచారణ జరుపకపోవడం, అలాగే దుబ్బాక గ్రామంలో పలు భూ సంబంధ విషయాల్లో వారిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్లపై సమగ్ర విచారణ జరిపి, ఈ మేరకు వారిని సస్పెండ్ చేశారు.
Next Story