- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కరోనా విజృంభణ కారణంగా ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, తాజాగా మెడికల్ విద్యార్ధుల ఎంట్రెన్ పరీక్ష ‘నీట్’ను కేంద్రం వాయిదా వేసింది. కరోనా కారణంగా నీట్ పరీక్షను 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Next Story