- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
ఏపీ భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల అటవీ శాఖ , సీసీఎల్ఏ అదనపు బాధ్యతల నుంచి ఆయనను ఏపీ ప్రభుత్వం తప్పించింది. జీఏడికి ఆయన రిపోర్టు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు పూర్తి స్థాయిలో సీసీఎల్ ఏ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులను జారీచేసింది.
Next Story