- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. జిల్లాలోని డోన్ మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద గురువారం సాయం కాలం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ కారులో భారీగా తరలిస్తున్న వెండిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వెండి సుమారు 400 నుంచి 500 కిలోలు ఉంటుందని సమాచారం.
ఆ సమయంలో నిందితులు రాయ్ పూర్ నుంచి శేలంకు కారులో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెండికి సంబంధించి ఎలాంటి రశీదులు లేని కారణంగా స్వాధీనం చేసుకున్న వెండిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story