శిథిలాల కింద సజీవంగా నాలుగేళ్ల బాలుడు

by  |
శిథిలాల కింద సజీవంగా నాలుగేళ్ల బాలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఓ భవనం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ ఘటన రాయగడ్‌లో సోమవారం చోటుచేసుకుంది. భవనం శిథిలాల కింద దాదాపు 75 మంది చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 60 మందికిపైగా బాధితులను రక్షించాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ నాలుగేళ్ల బాలుడిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి.



Next Story

Most Viewed