- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలో ఓ భవనం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ ఘటన రాయగడ్లో సోమవారం చోటుచేసుకుంది. భవనం శిథిలాల కింద దాదాపు 75 మంది చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 60 మందికిపైగా బాధితులను రక్షించాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ నాలుగేళ్ల బాలుడిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి.
Next Story