- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. మొత్తం 243స్థానాల్లో మేజిక్ ఫిగర్ 122ను దాటింది. ఎన్డీయే 124, ఆర్జేడీ 112, ఇతరులు 7 సీట్లలో విజయం సాధించారు. దీంతో బీహార్లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా… ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఉంటారని ఎన్డీయే వర్గాలు వెల్లడిస్తున్నాయి. మోడీ వేవ్ కొనసాగడంతో రాష్ట్రంలో జేడీయూ కంటే బీజేపీనే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది. ఇప్పటికే పలువురు బీజేపీ అగ్రనాయకులు పాట్నా చేరుకున్నారు. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమి చివరివరకు ఎన్డీయేకు గట్టిపోటీ ఇచ్చింది.
Next Story