- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలుగు ప్రజల వల్లే తనకు మంచి పేరు వచ్చిందని మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ చెప్పారు. ఇవాళ తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన కుల ధ్రువీకరణ పత్రం తప్పుడు పత్రం అంటూ ప్రత్యర్థులు వేసిన పిటిషన్పై ముంబై హైకోర్టు స్టే విధించిందని, అందుకే శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆమె తెలిపారు. తెలుగు ప్రజలకు సేవ చేయాలని తాను అనుకుంటున్నానని, రైతులు, మహిళలు, యువతకు సాయం చేస్తానన్నారు. దేశంలో కరోనా తీవ్రత తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు నవనీత్ కౌర్ తెలిపారు.
Next Story