గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

by  |
గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు
X

దిశ, వెబ్‎డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవిగా అవతారమెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు.

Next Story