- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున స్వర్ణ రథోత్సవానికి బదులు సర్వ భూపాల వాహ సేవ నిర్వహించారు. సర్వభూపాలుడు అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. సర్వ భూపాలురూ స్వామివారిని తమ భుజస్కంధాలపై మోస్తున్నారు. కాగా, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనసేవ జరుగనుంది.
Next Story