- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఆ నిబంధనలు పాటించనట్లైతే Bharat Jodo Yatra ఆపేయండి'
రాహుల్ గాంధీ జోడో యాత్ర రాజస్థాన్లోకి ఎంటర్ అయ్యింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి, రాజస్థాన్ సీఎంకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి లేఖ

X
దిశ, వెబ్డెస్క్ : రాహుల్ గాంధీ జోడో యాత్ర రాజస్థాన్లోకి ఎంటర్ అయ్యింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి, రాజస్థాన్ సీఎంకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి లేఖ రాశారు. జోడో యాత్రలో కరోనా నిబంధనలు పాటించాలని మన్ సుఖ్ మాండవీయ సూచనలు జారీ చేశారు. జోడో యాత్రలో శానిటైజర్లు మాస్కులు తప్పని సరిగా వాడాలని సీఎంను, రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి కోరారు. అలాగే కరోనా టీకా తీసుకున్న వారు మాత్రమే యాత్రలో పాల్గొనాలని కేంద్ర మంత్రి సూచించారు. ఒక వేళ కరోనా నిబంధనలు పాటించనట్లైతే యాత్ర ఆపేయాలని ఆయన హెచ్చిరకలు జారీ
Also Read....
Next Story






