- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆయుధాలు కలిగి ఉన్నవారు లొంగిపోవాలి: అమిత్ షా
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: మణిపూర్లో అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమిత్ షా.. ప్రజలను సురక్షితంగా ఉంచడానికి వివిధ క్యాంపులకు తరలించిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు మణిపూర్ పోలీసుల ముందు లొంగిపోవాలని కోరారు. లేకుంటే రేపటి నుంచి కూంబింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఎవరి వద్ద ఆయుధాలు దొరికినా, కఠిన చర్యలు తీసుకుంటాము". కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. అలాగే మణిపూర్ ను అస్థిర పరిచేందుకు కొన్ని మూకలు ప్రయత్నిస్తున్నాయని.. నకిలీ వార్తలను ప్రజలు పట్టించుకోవద్దని మణిపూర్ పౌరులను ఆయన కోరారు.
Next Story