- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పంజాబ్లో క్షణం క్షణం భయం భయం.. కొనసాగుతున్న ఇంటర్నెట్ నిషేధం
దిశ, వెబ్డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, పంజాబ్ వారిస్ దే చీఫ్ అమృతపాల్ సింగ్పై అణిచివేత నేపథ్యంలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది. దీంతో గత రెండు రోజుల నుంచి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏ క్షణం ఏమౌతుందో తెలియక అటు అధికారులు, ఇటు సామాన్య ప్రజలు తీవ్ర భయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వేర్పాటు వాదులు యువతను రెచ్చగొట్టే విధంగా చేస్తారని ముందస్తుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్ వర్క్ల ఇంటర్నెట్ బంద్ చేశారు.
కాగా ఈ సస్పెన్షన్ని ఈ నెల 20 వరకు పొడిగిస్తు నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ఈ సస్పెన్షన్ అన్ని మొబైల్ ఇంటర్నెట్ సేవలు, SMS సేవలు (బ్యాంకింగ్ మరియు మొబైల్ రీఛార్జ్ మినహా), వాయిస్ కాల్లు మినహా మొబైల్ నెట్వర్క్లలో అందించబడిన అన్ని డాంగిల్ సేవలకు వర్తిస్తుంది.