- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'ది కేరళ స్టోరీ' సినిమా పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న 'ది కేరళ స్టోరీ' సినిమా మే4న దేశవ్యాప్తంగా విడుదలైంది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లాం మతం లోకి ఎలా మారారు, వారిని ఐసిస్ ఏ విధంగా రిక్రూట్ చేసుకున్నారని ఈ చిత్రం పేర్కొంది. దీంతో ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పన్ను రహితంగా ప్రకటించినట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో సందేశంలో ప్రకటించారు. జిహాద్, మత మార్పిడి, తీవ్రవాదం యొక్క భయంకరమైన ముఖాన్ని ఈ చిత్రం బట్టబయలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read..
న్యూసెన్స్ : స్మగ్లింగ్ వెనుక రాజకీయ నాయకుడి హస్తం.. బలమున్నోడికి మొక్కాలా?
Next Story