- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: మమతా బెనర్జీ
by Dishanational2 |
X
దిశ, నేషనల్ బ్యూరో: గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పోరాడుతూనే ఉంటుందని ఆ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సామాన్య ప్రజలకు టీఎంసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సోమవారం పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు. టీఎంసీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతంలో పార్టీ శ్రేణులందరి కృషి ఉందని గుర్తు చేశారు. ఏ శక్తికీ టీఎంసీ లొంగిపోదని, ఎంతటి పరిస్థితుల్లోనైనా ప్రజల తరఫున నిలుస్తామని, పోరాటాలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా, 1998 జనవరి 1న టీఎంసీ ఏర్పడింది. అప్పటి నుంచి బెంగాల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.
Next Story