- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ భేటీకి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశానికి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశానికి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజయ్యారు.తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరు కావట్లేదని సమాచారం అందించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని కొత్త కన్వెన్షన్ సెంటర్లో ‘వికసిత్ భారత్ - 2047’ అనే థీమ్తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story






