కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో టెన్షన్ టెన్షన్

by samatah |

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం రాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.

కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో టెన్షన్ టెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం రాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఈ క్రమంలో కర్నూలు జిల్లా హాలహర్వి మండలం, సిద్ధాపురం వేదవతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నదిని చూడటానికి వెళ్లిన ప్రజలకు మొసలి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొసలి కలకలంతో.. కర్ణాటక, ఆంధ్రా సరిహద్దుల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేదవతి నదిని దాటి వెళ్లాలంటే ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.

Next Story