- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరువు భత్యాన్ని 4% పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఉత్రరప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ ఉంద్యోగుల కరువు బత్యం (DA), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ను ఈ ఏడాది జనవరి 1 నుండి నాలుగు శాతం పెంచుతూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న 16.35 లక్షల మంది ఉద్యోగులు, 11 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. అలాగే.. డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెంచడం జరిగింది.
Next Story