- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్
by Chukka Sudharani |
దోమల నివారణకు వినియోగించే మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణాలను బలిగొంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : దోమల నివారణకు వినియోగించే మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణాలను బలిగొంది. ఢిల్లీలోని శాస్త్రి నగర్లో ఈ ఘటన వెలుగుచూసింది. రాత్రిపూట మస్కిటో కాయిల్ను పెట్టి ఇంట్లో సభ్యులంతా నిద్రలోకి జారుకున్నారు. అయితే ఈ కాయిల్ వలన వెలువడిన ప్రమాదకరపు కార్బన్ మోనాక్సయిడ్ను పీల్చడం వల్ల స్పృహ కోల్పోయి, ఊపిరాడక నిద్రలోనే వీరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో వీరు ఏసీ ఆన్ చేసి కాయిల్ను వెలిగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఏసీ ఆన్లో ఉన్నప్పుడు కాయిల్స్ వాడడం ప్రమాదకరమని..ఒకవేళ కాయిల్స్ కాల్చినట్టయితే విండోస్ తెలిచి ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Next Story






