- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారత ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. దేశ ముస్లిం సోదరులకు ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో.. "మన సమాజంలో సామరస్యం,. కరుణ యొక్క స్ఫూర్తిని పెంపొందించాలని కోరుకుంటున్నాను... ప్రతి ఒక్కరి అద్భుతమైన ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నేను కూడా ప్రార్థిస్తున్నాను.. ఈద్ ముబారక్!" అని మోడీ రాసుకొచ్చారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడానికి మనమందరం ప్రతిజ్ఞ చేయాలని సందేశం పంపింది.
Next Story