- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలండ్ మహిళ రేప్.. ముంబయి వ్యక్తిపై కేసు
by Sathputhe Rajesh |
విదేశీ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

X
దిశ, వెబ్డెస్క్: విదేశీ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలండ్కు చెందిన మహిళపై 2016 నుంచి 2022 వరకు పలు మార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబోలీ ప్రాంతానికి చెందిన మనీష్ గాంధీ బాధితురాలి అభ్యంతరక ఫోటోలు తీసి వాటిని బయటపెడతానని బెదిరించి సదరు మహిళపై అత్యాచారం చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






